మేడిన్ ఆంధ్రాగా కియా తొలికారును చంద్రబాబు ఆవిష్కరణ
రాళ్లసీమగా పేరున్న రాయలసీమలో రతనాలు పండించేందుకు బీజం పడింది.
కరువుకు ప్రతిరూపమైన అనంతపురం జిల్లా కియా కార్ల తయారీకేంద్రంగా మారింది
ఏపీకి పరిశ్రమలు లేవనే బాధను 'కియా' తీర్చింది
13500కోట్ల పెట్టుబడితో 535ఎకరాల్లో కియా కంపెనీ
ఆరంభించిన 18 నెలల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి
తొలికారు కియా ఎస్పీ2ఐ ట్రయల్ రన్
మార్చి నుంచి పూర్తిస్థాయి కార్ల తయారీ
ప్రత్యక్ష, పరోక్షంగా 11వేల మందికి పైగా ఉపాధి
అనుబంధ పరిశ్రమలతో 2,920 కోట్ల పెట్టుబడులతో పాటు మరో 3,900 మందికి ఉపాధి
ఏడాదికి సగటున 3 లక్షల కార్ల తయారీ
గంటకు సగటున 50 కార్లు సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా14 ఉత్పత్తి కేంద్రాలుండగా, ఇది 15వదిగా భారత్ లో తొలిపరిశ్రమ
కియా ఎలక్ట్రిక్ కార్ల తయారీకి ఇక్కడే పునాదులు
హంద్రీనీవా జలాలతోనే సాధ్యమైన 'కియా'
ఈజీ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ ఒన్ గా ఏపీ
ఆటోమొబైల్ రంగానికి కేరాఫ్ గా ఆంధ్రప్రదేశ్